Anonymous తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అజ్ఞాత మైన నేమి
సుజ్ఞానమందించగా
పేరులో ' నేమున్నది ' .
జిలేబికి ఎరుక
Arjitha sevalu dwara vellina variki darsanam entha samayam paduthundi?
మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ఆకాశవాణి లో ఉన్నతోద్యోగి గా పని చేశారు. స్వయంగా గాయకుడు, వయొలిన్ సంగీత కళాకారుడు, సంగీత అభిమాని, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తారు. ఆయన సంగీత విశేషాలు, గొప్ప ఆర్టిస్టుల తో తన అనుభవాల గురించి ప్రసంగించే టప్పుడు చాలా ఉత్సాహంగా సమయాన్ని కూడా మరచి పోయి చెబుతూ ఉంటారు. ఆయనకు కర్నాటక హిందూస్తానీ సంగీతం పై విశేష జ్ఞానం ఉంది. ఏ ఎస్ రావు నగర్ లో త్యాగరాజ ఉత్సవాల లో అనేకమార్లు చూశాను.
ఆకాశవాణి అన్న అద్భుతమైన పేరు మారుగా ఆలిండియా రేడియో అని అరవ సోదరులు పిలవడం మూర్ఖత్వం. భారతీయ భాషలకు మాతృ భాష సంస్కృతం కంటే విదేశీ భాష ఆంగ్లం లో ఉన్న పదం వారు కోరుకున్నారు అంటే భాషాపరంగా ఎంత సంకుచితంగా ఉన్నారో తెలుస్తుంది.
దీనికి తోడు ఇటీవల ప్రధాని కూడా తమిళం ప్రపంచంలో ప్రాచీన భాష అని చెప్పడం దురదృష్టకరం.
వేద భాష దేవ భాష అయిన సంస్కృతం కంటే ఇంకొక ప్రాచీన భాష ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. అవివేకం. తమిళం ఒక పురాతన భాషే కానీ సంస్కృతం అంతకుముందే వేల ఏళ్ల క్రితమే పరిఢవిల్లిన భాష అన్నది నిర్వివాదాంశం.
దర్శనం చేసుకునే వారికి route map ఇస్తే బాగుండేది.
Sir, I got VIP breakdarshan letter from an honourable AP Cadre IAS officer. Letter addressed to EO, TTD. Where can I submit this letter in Tirumala. Please help.thank you. Srinivas
ఉర్దూ వార్తలు వింటే సొంపు కాదు వికారం కలుగుతుంది🤦.
మరణానంతరం పార్థివ దేహాన్ని దహనం చేయడం ఒక మంచి పద్ధతి. భూమిలో పాతి సమాధులు ఏర్పాటు చేయడం కొందరు చేస్తారు. అయితే సమాధులు కడుతూ పోతే భవిష్యత్తులో స్థలాలు కష్టం అవుతుంది అనిపిస్తుంది. అయితే ఇది వారి వారి మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఒక మతం వారు చనిపోయిన తరువాత దేహాన్ని ఎత్తైన ప్రదేశం లో ఉంచి రాబందులు,కాకులకు ఆహారంగా లాగా వదిలివేస్తారు అని తెలుస్తుంది. ఏ మార్గమైనా
పంచ భూతాలలో కలిసిపోవడం జరుగుతుంది.
మంచి పద్యం ఇచ్చారు. బూడిద అయిపోయిన తరువాత పై నుంచి చల్లినా , నదులలో కలిపినా చివరికి చేరుకునేది భూమిలోకే. మరణం అయిన తరువాత పంచ భూతాత్మకమైన భౌతిక శరీరం తిరిగి పంచ భూతాలలోకి లీనమైపోతుంది.
మరల గత జన్మ కర్మానుసారం లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం కొత్త జన్మ తీసుకుని కొత్త బట్టలు వేసుకున్నట్టు కొత్త దేహం ధరించి మరల భూమి పైకి వస్తుంది. పునర్జన్మల పై హిందువుల విశ్వాసం ఈ విధంగా ఉంటుంది.
Please verify the details given . U can find easily
నెహ్రూ తన చితా భస్మం కొంత గంగా నదిలో కలిపి ఎక్కువ భాగం విమానం లో తీసుకుపోయి పై నుంచి పంట పొలాలలో పడే విధంగా మట్టిలో కలిసిపోయే లాగా చల్లాలి అని కోరుకున్నాడు.
https://www.nationalheraldindia.com/india/nehrus-will-let-my-ashes-scatter-over-fields-and-mingle-with-the-dust-and-soil-of-india
This is a tricky issue.
Ideally there need not be any restriction on performing artistes beyond official duty period. However if the artistes give more importance to their private programmes than their official work, it may not be allowed by administration. Naturally any artiste wants freedom to have best of both worlds.
Sitaram garu took the right decision.